కొరిసపాడు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి.. సిపిఎం నాయకులు మొండ్రు ఆంజనేయులు
కొరిసపాడు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి.. సిపిఎం నాయకులు మొండ్రు ఆంజనేయులు
కొరిసపాడు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి.. సిపిఎం నాయకులు మొండ్రు ఆంజనేయులు..
కొరిశపాడు ఎత్తిపోతల ప్రాజెక్టును శుక్రవారం సిపిఎం పార్టీ నాయకుల బృందం పరిశీలించింది...
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు మాట్లాడుతూ అసెంబ్లీలో జలవనరులు పై జరుగుతున్న సమీక్షలో మంత్రి రవికుమార్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడాలని అన్నారు..
ఈ పథక ప్రాధాన్యత గురించి తెలియనిది కాదని వెంటనే చొరవ తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడిన పూర్తి చేయాలని ఆయన కోరారు....
ప్రభుత్వాలు మారిన ప్రాజెక్టు పూర్తి కావడం లేదని ఆయన పేర్కొన్నారు...
ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రెండు మండలాలకు పుష్కలంగా నీరు అందుతుందని ఆంజనేయులు తెలియచేశారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0