అద్దంకి నియోజకవర్గ మైలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలకు సైకిళ్ళు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి నియోజకవర్గ మైలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలకు సైకిళ్ళు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన
అద్దంకి నియోజకవర్గం మైలవరంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి
ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి
సంక్షేమ పింఛన్ల అమలులో మన రాష్ట్రం దేశంలోనే తొలి స్థానం లో ఉంది...65 లక్షల పింఛన్ల కోసం ఏడాదికి రూ. 34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న మంత్రి
వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా స్పౌంజ్ పింఛన్లను ఇవ్వలేదు... కూటమి ప్రభుత్వం లక్ష మందికి స్పౌంజ్ పింఛన్లు మంజూరు చేసిందన్న మంత్రి గొట్టిపాటి
అనంతరం రైతుకు సబ్సిడీ పై ట్రాక్టరును అందజేసిన మంత్రి గొట్టిపాటి
రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
కూటమి ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు అందిస్తోందన్న మంత్రి గొట్టిపాటి..
అదేవిధంగా మైలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలకు 160 సైకిళ్ళు పంపిణీ చేసిన గొట్టిపాటి..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0