జమీమా అద్భుత ప్రదర్శన తో ఉత్కంఠ భరత మ్యాచ్లో ఐదు వికెట్ల తేడా తో గెలుపు
జమీమా అద్భుత ప్రదర్శన తో ఉత్కంఠ భరత మ్యాచ్లో ఐదు వికెట్ల తేడా తో గెలుపు
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 338 పరుగులు టార్గెట్గా ఇండియాకు ఇచ్చింది..
భారీ టార్గెట్ చేదనలో జమీమా హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్ ప్రతిభ తో ఐదు వికెట్ల తేడాతో నిర్ణీత లక్ష్యాన్ని చేదించి ఫైనల్కు చేరుకుంది..
జమీమా సెంచరీ పూర్తి చేసి 127 పరుగులు సాధించి చివరి వరకు బరి లో ఉంది..
అమన్ జోన్ కౌర్ విన్నింగ్ ఫోర్త్ తో ఇండియా విజయ్ తీరాలకు చేరడంతో నవీ ముంబై స్టేడియం అభిమానుల కేరింతలు కేకలతో దద్దరిల్లింది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0